Independence Day 2023: 1947 దేశ విభజన గాయాలకు సాక్ష్యంగా నిలిచే హృదయం రగిలే ఫోటోలు

Mon, 14 Aug 2023-2:02 pm,

దేశానికి స్వాతంత్య్రంతో పాటు విభజన గాయం కూడా గట్టిగా తగిలింది. నాటి పోటోలు చూస్తుంటే హృదయం తరుక్కుపోతుంది. విభజన సందర్భంగా దేశంలో లక్షలాదిమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.

దేశ విభజన గాయం ఇంకా మానలేదు. ద్వేషం, హింస కారణంగా లక్షలాది మంది చెల్లాచెదురయ్యారు. ప్రాణాలు పోగొట్టుకున్నారు. నాటి విభజన గాయాలు చాలామందిలో ఇంకా భయం రేపుతూనే ఉన్నాయి.

1947 ఆగస్టు 15న బ్రిటీషు పాలకుల నుంచి దేశం విముక్తి చెందింది. స్వాతంత్య్రం లభించిందన్న ఆనందంతో పాటు తీరని గాయం కూడా తగిలింది.

దేశ విభజన రేపిన గాయాలు, భయాందోళనతో జనం ప్రాణాలు అరచేత పట్టుకుని దేశాల సరిహద్దులు దాటుతున్న దృశ్యాలు ఆందోళన కల్గిస్తున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link