IPL - Anasuya - Sreemukhi: ఐపీఎల్ మ్యాచ్‌లో అనసూయ, శ్రీముఖిల రచ్చ.. వైరల్ అవుతున్న పిక్స్..

Fri, 03 May 2024-9:25 am,

నిన్న హైదరాబాద్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పై హైదరాబాద్ సన్ రైజర్స్‌ గెలుపొందింది. ఈ విజయాన్ని హైదరాబాదీలు తెగ ఎంజాయ చేసారు. వీళ్లలో యాంకర్ అనసూయతో పాటు శ్రీముఖి సహా జబర్ధస్త్ టీమ్ ఈ మ్యాచ్‌ను ఆద్యంతం తెగ ఎంజాయ్ చేసారు.

యాంకర్ అనసూయ.. తన భర్త, పిల్లలతో కలసి ఐపీఎల్ మ్యాచ్‌ను తెగ ఎంజాయ చేసింది. దానికి సంబంధించిన ఫోటోలతో పాటు వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.

అటు యాంకర్ శ్రీముఖి కూడా ఐపీఎల్ మ్యాచ్‌ను జబర్ధస్త్ టీమ్‌తో కలిసి వీక్షించింది.

ఇందులో శ్రీముఖితో పాటు జబర్ధస్త్ టీమ్‌ ముక్కు అవినాష్, యాంకర్ విష్ణు ప్రియ తదితరులు సందడి చేసారు.

మొత్తంగా హైదరాబాద్ సన్ రైజర్స్ గెలుపును సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరు తెగ ఎంజాయ్ చేసారు.

ఈ ఉత్కంఠ భరిత మ్యాచ్‌ను ఇప్పటి వరకు చూడలేదనే కామెంట్స్ నెటిజన్స్ నుంచి వినినిపిస్తున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link