Kriti Sanon Pics: బ్లాక్​ డ్రేస్సులో మతిపోగొట్టే ఫోజుల్లో మహేశ్​ బ్యూటీ..

Wed, 30 Mar 2022-7:45 pm,

కృతి సనన్​ న్యూ ఢిల్లీలో 1990 జులై 27న పుట్టింది. అమె తండ్రి చార్టెడ్ అకౌంటెంట్​ కాగా తల్లి ఫిజిక్స్ ప్రొఫెసర్.

2014లో మహేశ్​ బాబు హీరోగా వచ్చిన వన్​ నేనొక్కడినే మూవీ ద్వారా వెండితెరకు పరిచయమైంది.

హిరో పంటి సినిమా ద్వారా బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.

2019లో ఏకంగా ఆరు సినిమాల్లో నటించింది కృతి సనన్​. అందులో ఓ సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్​లో కనిపించింది.

ప్రభాస్ సరసన.. ఆదిపురుష్​ సినిమాలో జానకిగా నటించింది కృతి సనన్​. ఇప్పటికి ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్​ దశలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link