Kumari Aunty: సోషల్ మీడియా స్టార్ కుమారి ఆంటీ సంచలనం.. రేవంత్‌ రెడ్డికి రూ.50 వేలు విరాళం

Wed, 18 Sep 2024-5:06 pm,

Kumari Aunty Revanth Reddy: రోడ్డుపై ఫుడ్‌ స్టాల్‌ నిర్వహించుకుంటూ యూట్యూబ్‌ చానల్స్‌ ద్వారా ట్రెండింగ్‌లోకి వచ్చిన కుమారి ఆంటీ మరో సంచలనం సృష్టించారు. తన వంటకాలతో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న కుమారి ఆంటీ తన కల తీర్చేసుకున్నారు.

Kumari Aunty Revanth Reddy: కుమారి ఆంటీ భర్త, పిల్లలతో సహా రేవంత్‌ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా కుమారి ఆంటీని రేవంత్‌ రెడ్డి సన్మానించారు.

Kumari Aunty Revanth Reddy: తెలంగాణ వరద బాధితుల కోసం కుమారి ఆంటీ రూ.50 వేల విరాళం అందించారు. 

Kumari Aunty Revanth Reddy: ఎప్పటి నుంచో రేవంత్‌ రెడ్డిని కుమారి ఆంటీ కలవాలనే కోరిక ఉంది. కొన్ని నెలల అనంతరం ఆమె కలవడం విశేషం.

Kumari Aunty Revanth Reddy: రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తొలినాళ్లలో కుమారి ఆంటీ ఫుడ్‌ స్టాల్‌ పోలీసులు తొలగించడం వివాదం రాజుకుంది.

Kumari Aunty Revanth Reddy: కుమారి ఆంటీ స్టాల్‌ కూల్చివేతపై స్వయంగా రేవంత్‌ రెడ్డి స్పందించారు. స్వయంగా వచ్చి కలుస్తానని చెప్పడం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.

Kumari Aunty Revanth Reddy: అప్పటి నుంచి కుమారి ఆంటీ సోషల్‌ మీడియాలో రాజకీయంగా ట్రెండింగ్‌లోకి వచ్చారు.

Kumari Aunty Revanth Reddy: తాజాగా రేవంత్‌ రెడ్డి, కుమారి ఆంటీ కలుసుకోవడంతో ఈ పరిణామం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link