Bhogi: భాగ్యలక్ష్మి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు

Wed, 13 Jan 2021-1:08 pm,

ఈ సందర్భంగా కవిత (MLC Kavitha) చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖ, సంతోషాలతో ఆయూరారోగ్యాలతో ఉండాలని కవిత ప్రార్థించారు.   

అనంతరం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆలయం దగ్గర జరిగిన భోగి మంటల వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ప్రజలందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. గత ఏడాదంతా కరోనాతో ఇబ్బందులు పడ్డామని.. ఆ చెడు అంతా భోగి మంటల్లో కాలిపోవాలని, ప్రజలంతా ఆనందంతో ఉండాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link