Nabha Natesh Photos: రెడ్ కలర్ గాగ్రాలో పదునైన చూపులతో ఎట్రాక్ట్ చేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ!

Mon, 04 Apr 2022-2:34 pm,

నభా నటేష్.. 1989 డిసెంబరు 11న కర్ణాటకలోని శృంగేరిలో జన్మించింది. మోడలింగ్ కోర్సు చేసింది.   

2013లో మిస్​ ఇండియా బెంగళూరు టాప్​ 11 ఫెమినాల్లో నిలిచింది. 'వజ్రకాయ' (2015) అనే కన్నడ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది.   

ఆ తర్వాత 'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.       

సాయి ధరమ్​ తేజ్​తో కలిసి నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్​' చిత్రంతో హిట్ అందుకుంది నభా నటేష్.       

గత రెండేళ్లలో 'డిస్కో రాజా', 'అల్లుడు అదుర్స్​', 'మాస్ట్రో' సినిమాల్లో నటించి మెప్పించింది.       

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link