Garuda puranam: గరుడ పురాణం రహస్యం.. ఇలాంటి వాళ్లకు లక్ష్మీ కటాక్షం చాలా ఉంటుందట..!!

Mon, 17 Jan 2022-10:55 am,

నిరుపేదలకు ఆహారం అందించడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని గరుడ పురాణం చెప్పబడింది. మీ సామర్థ్యం మేరకు...అవసరమైన వారికి దానం చేయండి.  

ఈ పురాణం ప్రకారం, భోజనానికి ముందు దేవునికి నైవేద్యం పెట్టండి. ఆ విధంగా చేస్తే...ఇంట్లో ఆహారానికి, డబ్బుకు ఎప్పుడూ కొరత ఉండదు.   

తపస్సు, ధ్యానం మొదలైన వాటి ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుందని గరుడ పురాణం చెబుతోంది. దీని ద్వారా కోపం అదుపులో ఉంటుంది. అందుకే మనిషి ఆలోచన చేస్తూనే ఉండాలి.  

గరుడ పురాణం ప్రకారం, ప్రతి వ్యక్తి జ్ఞాన సముపార్జన చేసుకోవాలి. దాని కోసం మతపరమైన గ్రంథాలను పఠించాలి.   

కులదేవతను పూజిస్తే మీకు మంచి జరుగుతోంది. అలా చేయడం ద్వారా రాబోయే ఏడు తరాలు సంతోషంగా ఉంటాయట. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link