PM Modi: లక్షదీవుల్లో ప్రధాని మోదీ స్నార్కెలింగ్‌ సాహసం.. నెట్టింట పిక్స్ వైరల్‌

Thu, 04 Jan 2024-6:23 pm,

లక్షదీవుల సౌందర్యం, అక్కడి ప్రజల మమకారం చూసి తానింకా ఆశ్యర్యంలో ఉన్నానంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణంతో ఈ దీవులు మంత్రముగ్ధులను చేస్తున్నాయంటూ రాసుకొచ్చారు.  

140 కోట్ల మంది భారతీయుల సంక్షేమం కోసం తాను మరింత కష్టపడి ఎలా పనిచేయాలో ఈ వాతావరణం తనకు నేర్పిందని చెప్పుకొచ్చారు.   

సాహసాలు చేయాలనుకునేవారు మీ లిస్ట్‌లో లక్షద్వీప్‌ను కూడా చేర్చుకోవాలని సూచించారు.  

గత రెండు రోజులుగా కేరళ, తమిళనాడు, లక్షద్వీప్‌లలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. లక్షద్వీప్‌లోని సముద్ర తీరంలో షికారు చేశారు.   

తాను స్నార్కెలింగ్‌ని కూడా ప్రయత్నించానని.. అది ఎంత ఆనందదాయకమైన అనుభవమని అన్నారు.    

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link