Photo Gallery: అడవిని దత్తత తీసుకున్న ప్రభాస్

Mon, 07 Sep 2020-8:56 pm,

తన తండ్రి ఉప్పలపాటి  సూర్య నారాయణరాజు పేరిట ఈ భూమిని దత్తత తీసుకున్నాడు. ఇకపై ప్రభాస్ తను దత్తత తీసుకున్న 1,650 ఎకరాల ఆటవి భూమిని కంటికి రెప్పలా కాపాడుతూ డెవలెప్ చేస్తానంటున్నాడు.

రాజ్యసభ సభ్యుడు జే సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రభాస్ అడవి భూమిని అడాప్ట్ చేసుకున్నాడు.

అడవి సంరక్షించడానికి ప్రభాస్ తొలిగా రూ.2 కోట్లు సాయం అందించారు. మరింత సహాయం చేయడానికి సిద్ధం అయ్యారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link