Pragya Jaiswal: బ్లాక్ శారీలో.. సెగలు పుట్టిస్తున్న అందాలతార

Tue, 10 Nov 2020-8:57 am,

టాలీవుడ్‌లో 2014లోనే ఆరంగ్రేటం చేసిన ఈ జబల్‌పూర్ ముద్దుగుమ్మ ప్రెగ్యా జైస్వాల్.. వరుణ్ తేజ్ సరసన కంచె సినిమాలో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.   

అయితే కంచె కంటే ముందు డేగ, మిర్చిలాంటి కుర్రాడు చిత్రాల్లో ప్రగ్యా నటించింది. ఆ తర్వాత ఓం న‌మో వెంకటేశాయ, గుంటూరోడు, న‌క్ష‌త్రం వంటి చిత్రాల‌తో త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది.   

స‌రైన సినిమాలతోపాటు హిట్ల కోసం ఎదురుచూస్తున్న ఈ జ‌బ‌ల్‌పూర్ భామ.. తాజాగా ఓ ఫొటోషూట్‌లో పాల్గొని.. కుర్రకారును తెగ హీటెక్కిస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link