మహాత్మాగాంధీ ఆర్థిక వ్యవహారాల్లో ఎలా ఉండేవారు ? చదవండి!

Fri, 02 Oct 2020-7:05 pm,

న్యాయవాద చదువు కోసం ఇంగ్లాండ్ వెళ్లిన బాపు ఆంగ్లేయులాగే జెంటిల్మెన్ లా కనిపించడానికి చాలా ఖర్చు చేశారు. తరువాత లెక్కలు చూసుకుని చిన్న రూమ్ కు మారి, సాదాసీదా జీవితం గడపడం మొదలుపెట్టారు.  

 

ఈ ప్రపంచం అనేది అవసరాలను తీర్చగలదు.. కానీ అత్యాశను తీర్చలేదు అని బాపు పలుసార్లు అన్నారు.

 

బాపూతో మొదలైన శాంతి పూర్వక స్వాంత్రత్య ఉద్యమం.. దేశం మొత్తాన్ని ఏకం చేసింది. ఏదైనా ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుంది. తరువాతే అది పరిపూర్ణం అవుతుంది. పెట్టుబడి కూడా అలాంటిదే..

 

నలుగురికి చెప్పడమే కాదు.. చెప్పింది పాటించాలి అంటారు గాంధీగారు.

 

జీవితంలో లక్ష్మం ఉండటం అవసరం. దాన్ని సాధించుకోవడానికి క్రమశిక్షణ అవసరం.  ఈ రెండూ కలిస్తే విజయం తప్పకుండా వరిస్తుంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link