Revanth Chandrababu: ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బిజీ.. ఏం జరుగుతోంది?

Thu, 04 Jul 2024-5:19 pm,

Revanth Chandrababu: ఢిల్లీ పర్యటనలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బిజీబిజీ  

Revanth Chandrababu: ఒకేరోజులో నిమిషాల వ్యవధిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులను కలిశారు.  

Revanth Chandrababu: త్వరలోనే ఇరు ముఖ్యమంత్రులు హైదరాబాద్‌లో భేటీ అవుతున్న సమయంలో ఢిల్లీ పర్యటన చర్చనీయాంశంగా మారింది.  

Revanth Chandrababu: ప్రధాని మోదీని ఎన్డీయే భాగస్వామి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు.  

Revanth Chandrababu: ఢిల్లీలో ప్రధానిని కలిసిన రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క  

Revanth Chandrababu: కేంద్ర మంత్రి అమిత్‌ షాను కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

Revanth Chandrababu: కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు  

Revanth Chandrababu: గురు శిష్యులుగా ఉన్న చంద్రబాబు, రేవంత్‌ రెడ్డిల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతోంది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link