Shani Dev Blessings: దీపావళి తర్వాత జాక్‌ పాట్ కొట్ట బోయే రాశులవారు వీరే.. వీరికి ధనయోగమే!

Fri, 04 Oct 2024-10:44 am,

ఈ గ్రహం జనవరి 2023 నుంచి వచ్చే ఏడాది వరకు కుంభ రాశిలో సంచార దశలోనే ఉంటుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం శని గ్రహం కుంభ రాశిలో తిరోగమన దశలో తిరగబోతున్నాడు. ఈ ప్రక్రియ నవంబర్‌ నుంచి ప్రారంభం కాబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారిపై నెరుగా ప్రభావం పడుతుంది.   

ముఖ్యంగా శని గ్రహం కుంభ రాశిలో తిరోగమనం చేయడం వల్ల దీపావళి తర్వాత కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అదృష్టం కూడా విపరీతంగా పెరుగుతుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.  

వృషభ రాశి వారి దీపావళి తర్వాత బోలెడు లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరికి భవిష్యత్‌ ఉజ్వలంగా ఉంటుంది. దీంతో పాటు సమాజంలో గౌరవం, పేరు, ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. అంతేకాకుండా ప్రతి పనిలో శుభవార్తలు వింటారు.

మిథున రాశివారికి జీవితంలో సానుకూల ప్రభావం పడుతుంది. దీని కారణంగా వీరి  భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే వీరికి విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

మిథున రాశివారికి వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా గతంలో ఎలాంటి సమస్యలైనా సులభంగా తొలగిపోతాయి. వీరికి శని అనుగ్రహం లభించి విపరీతమైన లాభాలు కలుగుతాయి.   

కుంభ రాశివారికి శని అనుగ్రహం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి అన్ని రకాల అడ్డంకులు తొలగిపోతాయి. అంతేకాకుండా గతంలో నిలిపోయిన పనులు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది.   

మీన రాశివారికి కూడా ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వృత్తి, వ్యాపార జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link