Shri Ram Janmabhoomi Mandir in Ayodhya: శ్రీరాముడి గుడి ఇలా ఉండబోతోంది

Tue, 04 Aug 2020-4:45 pm,

భారతీయ నిర్మాణశైలిలో ఈ కట్టడం ఉంటుంది అని... దివ్యత్వం ఉట్టిపడేలా ఆలయం ఉంటుంది అని ట్రస్ట్ తెలిపింది.  

ఆగస్టు 5న భూమిపూజకు కేవలం 175 మందిని మాత్రమే పిలిచినట్టు తెలిపింది ట్రస్టు.

భారత దేశం నుంచి 36 మతాలకు చెందిన సాధువులు మొత్తం 135 మంది ఉంటారని తెలిపింది.  

2000 ధార్మిక స్థలాల నుంచి మట్టిని, 100 నదుల నుంచి నీటిని తీసుకువచ్చారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link