New Smartphones: దేశీయంగా ఈ వారం విడులయ్యే స్మార్ట్​ఫోన్లు ఇవే..!

Mon, 21 Feb 2022-10:10 am,

వివో నుంచి మిడ్​ రేంజ్​ సెగ్మెంట్​లో మరో 5జీ స్మార్ట్​ఫోన్ విడుదలవ నుంది. ఫిబ్రవరి 21న ఈ ఫోన్​ను విడుదల కానుంది. ఈ ఫోన్​ ధర రూ.25,990 అంచనాలు ఉన్నాయి.

ఒప్పొ ఫైండ్​ ఎక్స్​5 సిరీస్​ స్మార్ట్​ఫోన్​ ఫిబ్రవరి 24న విడుదల కానుంది. ఈ ఫోన్​ స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 1  చిప్​సెట్​, డైమెన్సిటీ 9000 ప్రాసెసర్​తో ఈ ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది. 6.7 అంగుళాల డిస్​ప్లే, 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉంటాయని అంచనా.

ఐకూ నుంచి ప్రీమియం సెగ్మెంట్​లో 9 సిరీస్​ దేశీయంగా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 23న ఈ ఫోన్​ విడుదల కానుంది. అమెజాన్​ ద్వారానే ఈ ఫోన్​ను విక్రయించనున్నారు.

మోటో నుంచి ఎడ్జ్​ 30 ప్రో ఫిబ్రవరి 24న విడుదల కానున్నట్లు తెలిసింది. సూపర్ ఆమోల్డ్ డిస్​ప్లే వంటి ఫీచర్లు రానున్నట్లు తెలుస్తోంది.

రియల్​మీ నుంచి నార్జో 50 స్మార్టర్​ఫోన్​ను ఫిబ్రవరి 24న విడుదల కానుంది. మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్​, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఇందులో హైలైట్​గా ఉన్నట్లు తెలుస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link