ప్రణబ్ ముఖర్జీ జీవితంలోని అరుదైన ఫోటోలు

Mon, 31 Aug 2020-11:08 pm,

భారతదేశ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జరీ సోమవారం నాడు కన్నుమూశారు. 84 ఏళ్ల ప్రాయంలో తుది శ్వాస విడిచారు.  ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజీత్ ముఖర్జీ ట్వీట్ చేసి ప్రపంచానికి సమాచారం అందించారు.

2012-2017 మధ్య కాలంలో భారత దేశానికి రాష్ట్రపతిగా ఉన్నారు.  భారత దేశ 13వ రాష్ట్రపతిగా జులై 25, 2012న ప్రమాణ స్వీకారం చేశారు. 

రాష్ట్రపతిగా ఆయనను పలు దేశాలు ఆహ్వానించారు.  ప్రముఖ అంతర్జాతీయ నేతలు ఆయనకు గౌరవంగా తమ దేశానికి ఆహ్వానించారు.

2013 నుంచి ఆయన రిపబ్లిక్ డే సందర్భంగా ఐదు మంది ప్రముఖులను ఆహ్వానించారు.

(courtesy - DNA)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link