ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా.. గ్రేటర్ ఓటమికి నైతిక బాధ్యత

Fri, 04 Dec 2020-10:13 pm,

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమికి ఉత్తమ్ కుమార్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనమా చేశారు.  

తన రాజీనామా లేఖను ఏఐసీసీకి పంపించా ఉత్తమ్.  

శుక్రవారం వెల్లడైన గ్రేటర్‌ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. 

ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిబ్రవరి 2015 నుంచి టీపీసీసీ అధ్యక్షుడిగా కొన‌సాగుతున్నారు.   

ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

కాగా ఉత్తమ్ రాజీనమా తరువాత టీపీసిసి కొత్త ఛీఫ్ ఎవరు అనేది ప్రశ్నగా మారింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link