Viral Video Today: ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చాలా రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని వీడియోలు నవ్వు పుట్టిస్తుంటే.. మరి కొన్ని నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే ఓ అమ్మమ్మకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను మీరు గమనించినట్లైతే.. ఓ బామ్మ చాలా ఎత్తుగల  గంగా నది బీడ్జీపై నుంచి నదిలో ఉత్సహంగా దూకింది. ఆ తర్వాత నది అవతల ఒడ్డునకు ఈదుకుంటూ వెళ్లింది. అయితే ఈ అమ్మమ్మకు  70 ఏళ్లు దాటి ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో చాలా వైరల్‌గా మారింది. వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING



అమ్మమ్మ దూకిన తర్వాత ఏం జరిగింది:


ప్రస్తుతం వైరల్‌ అవున్న వీడియోలో హరిద్వార్‌లోని ఉన్న హర్ కి పౌరి అనే గంగా నదిపై వంతెన ఉంది. అక్కడికి నిత్య లక్షలాది మంది పుష్కర స్నానం కోసం వస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలోనే ఈ అమ్మమ్మ అక్కడి వచ్చింది. ఆమె నెమ్మదిగా వంతెనపైకి ఎక్కింది. అంతే కాకుండా అక్కడి నుంచి నది వైపు ఓ సారి చూసింది. ఆ తర్వాత అక్కడే ఉన్న గంగా వంతేనకు ఇవతలి వైపునుకు నెమ్మదిగా వెళ్లింది. అక్కడి నుంచి నేరుగా నదిలోకి దూకింది. ఈ సన్నివేశాన్ని చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.


ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్‌:


మనుషులు సరిగ్గా లేచి కూర్చోలేని ఉన్న సమయంలో ఈ బామ్మ యువతిలా వంతెనపై నుంచి దూకడాన్ని చూసి అక్కడున్న ప్రతి ఒక్కరూ మళ్లీ మళ్లీ బామ్మను చూస్తుండి పోయారు. ప్రస్తుతం ఈ వీడియోపై నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్‌ రూపంలో తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఎటు చూసిన ఇదే వార్తలు వినిపిస్తున్నాయి.


 


Also Read:  White Hair Treatment At Home: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఇది మీ కోసమే..!


Also Read: Meena Husband Vidyasagar: పావురాల వల్ల ప్రాణాలు కోల్పోయిన మీనా భర్త... అప్పట్లోనే జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం.. కానీ?


 



 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి