Surya Guru Planets will Meet in Aries on 22nd April 2023: జ్యోతిష్య శాస్త్రంలో ఎప్పుడైతే గ్రహాలు అస్థిర స్థితిలో ఉంటాయో అప్పుడు గ్రహ మైత్రి మరియు రాజయోగం ఏర్పడతాయి. ఏప్రిల్ 22న మేషరాశిలో సూర్యుడు, బృహస్పతి కలయిక జరగబోతోంది. 12 ఏళ్ల తర్వాత సూర్య గురు కూటమి ఏర్పడుతుంది. వీరిద్దరి మైత్రి మూడు రాశులవారికి కలిసి రానుంది. గురు సూర్య యుతి కారణంగా ఏయే రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్య-గురు యుతి ఈ రాశులకు వరం
మేషరాశి
సూర్యుడు మరియు బృహస్పతి యొక్క ప్రత్యేక కలయిక ఇదే రాశిలో ఏర్పడుతుంది. దీంతో మీరు చాలా లాభాలను పొందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. మీరు పెట్టుబడి పెట్టడం వల్ల మంచి లాభాలను గడిస్తారు. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. 


కర్కాటక రాశి
సూర్యుడు మరియు గురుడు కలయిక కారణంగా మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం పొందుతుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. పెద్ద పెద్ద సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ధనం లాభదాయకంగా ఉంటుంది. 


సింహరాశి 
ఈ సమయం సింహరాశి వారికి కలిసి వస్తుంది. ఉద్యోగులు మరియు వ్యాపారులు మంచి ప్రయోజనాలు పొందుతారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. జీవితంలో పెద్ద మార్పు వచ్చే అవకాశం ఉంది. స్నేహితుని రాక సంతోషాన్ని ఇస్తుంది. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. 


Also Read: Lunar Eclipse 2023: తొలి చంద్ర గ్రహణం ప్రభావం, ఆ 3 రాశులకు మహర్దశే, ఊహించని డబ్బు 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook