ఆసియా కప్ 2018 పోటీల్లో భాగంగా నేడు దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న ఇండియా, పాక్ మ్యాచ్‌కి రంగం సిద్ధమైంది. ఈ ఉత్కంఠ పోరు ప్రారంభానికి ముందుగా టాస్ గెలిచిన పాక్ కెప్టేన్ సర్ఫరాజ్ అహ్మద్ తొలుత బ్యాటింగ్ చేయడానికే మొగ్గు చూపించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాక్‌తో తలపడనున్న టీమిండియా ఆటగాళ్లు : రోహిత్ శర్మ(కెప్టేన్), శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్, అంబటి రాయుడు, మనీష్ పాండే, కేదార్ జాదవ్, మహేంద్ర సింగ్ ధోని(వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, శార్ధూల్ థాకూర్, దినేష్ కార్తిక్, ఖలీల్ అహ్మెద్.


పాకిస్తాన్ ఆటగాళ్ల జాబితా : సర్ఫరాజ్ అహ్మెద్ (కెప్టేన్), ఫఖర్ జమన్, ఇమామ్ ఉల్ హఖ్, బాబర్ అజం, షాన్ మసూద్, షోయబ్ మాలిక్, హరీస్ సోహైల్, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, ఫహీం అష్రాఫ్, హసన్ అలీ, జునైద్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, షాహీన్ అఫ్రిదీ, అసిఫ్ అలీ, మొహమ్మద్ అమీర్.