జోహెన్స్ బర్గ్: సౌతాఫ్రికాతో మూడు టెస్టు సిరీస్ లో భాగంగా.. బుధవారం టీమిండియా సౌతాఫ్రికాతో చివరి టెస్టు మ్యాచ్ ఆడుతోంది. సిరీస్ లో తొలి రెండు టెస్టుల్లో పరాజయం పాలైన టీమిండియా..ఈ ఒక్క టెస్టులో నైనా గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తుండగా.. సౌతాఫ్రికా క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలతో ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత కాలగమనం ప్రకారం మ్యాచ్ మధ్యాహ్నం 1:30కు ప్రారంభమైంది. కడపటి వార్తలందేసరికి భారత్ నాలుగో ఓవర్లో ఒక వికెట్ నష్టానికి 7 పరుగులు చేసింది.