ఆస్ట్రేలియాతో జరగనున్న 4 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ఎంపిక చేసింది. బీసీసీఐ వెల్లడించిన వివరాల ప్రకారం ఆస్ట్రేలియాతో తలపడనున్న జట్టు సభ్యుల వివరాలిలా ఉన్నాయి. 


టీమిండియా జట్టు :
విరాట్ కోహ్లీ (కెప్టేన్), ఎం విజయ్, కేఎల్ రాహుల్, పృధ్వీ షా, పుజారా, అజింక్య రహానే, హనుమ విహారి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, పార్థివ్ పటేల్, ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమి, ఇశాంత్, ఉమేష్, జస్ర్పిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్.