భువనేశ్వర్‌: నవంబర్ 28 నుంచి ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లో పురుషుల హాకీ ప్రపంచ కప్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పోటీల్లో పాల్గొనేందుకుగాను ఐర్లాండ్, జర్మనీలకు చెందిన హాకీ జట్లు ఇవాళ భువనేశ్వర్‌కి చేరుకున్నాయి.