Team India: టీమ్ ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా సిరీస్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. టీ20 మ్యాచ్ సిరీస్ కోసం టీమ్ ఇండియా ప్లేయింగ్ లెవెన్ సిద్ధమైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జూన్ 9 నుంచి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య టీ20 ఐదు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం టీమ్ ఇండియా ప్లేయింగ్ లెవెన్ జాబితా విడుదలైంది. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్ ఉంటారు. వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లకు స్థానం లభించింది. ఇక వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ స్థానం దక్కించుకోగా..ఆల్‌రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా, అక్షర పటేల్ ఎంపికయ్యారు. బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యుజవేంద్ర చహర్, ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్‌లకు అవకాశం లభించింది. 


ఐపీఎల్ 2022లో ప్రతిభ కనబర్చిన దినేష్ కార్తీక్, వెంకటేశ్ అయ్యర్‌లకు ప్లేయింగ్ లెవెన్‌లో చోటు దక్కలేదు. అయితే ఈ జట్టు టీమ్ ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఎంపిక చేసిన ప్రోబబుల్ టీమ్ మాత్రమే. 


Also read: Mitchell Marsh: ఇండియాలో నాకు శాపం తగిలిందంటున్న విదేశీ క్రికెటర్, ఏమైంది అసలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook