(Telangana Corona Deaths) తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది.  బుధవారం మరో ముగ్గురు వ్యక్తులను కరోనా బలి తీసుకుంది. అదే రోజు మరో 30 కోవిడ్19 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 9కి చేరగా, పాజిటీవ్ కేసుల సంఖ్య 127కు చేరుకోవడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటి వరకు 9 మంది మృతి చెందగా.. అంతా ఢిల్లీలో మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన వారే కావడం గమనార్హం.   మిస్ బికినీ ఇండియా విన్నర్ ఫొటో గ్యాలరీ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు కరోనా బాధితులు, యశోద ఆసుపత్రిలో ఒకరు చనిపోయారని తెలంగాణ ప్రభుత్వం హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. కరోనా కేసులు ఒకేరోజు తెలుగు రాష్ట్రాల్లో వంద సంఖ్యను దాటిపోయాయి. అయితే కరోనా నుంచి తెలంగాణలో కోలుకున్న వారి సంఖ్య 14 అని సమాచారం.  కడుపుబ్బా నవ్వించే Corona జోక్స్


మరోవైపు గాంధీ ఆసుపత్రిలో కరోనాతో చనిపోయిన పేషెంట్ మృతదేహాన్ని తీసుకెళ్లకుండా అడ్డుకున్నారని అతడి బంధువులు డాక్టర్లపై దాడికి పాల్పడ్డారు. డాక్టర్లపై దాడి ఘటనను రాష్ట్ర ఆరోగ్యశాక మంత్రి ఈటెల రాజేందర్ ఖండించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.   సెక్సీ ఫిగర్‌తో సెగలు రేపుతోన్న భామ    జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ


బుల్లితెర భామ టాప్ Bikini Photos


బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone