తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. తమ టీఆర్ఎస్ పార్టీ తరపున రానున్న ఎన్నికల్లో పోటీకి టికెట్ పొందనున్న 105 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ప్రస్తుతం ప్రజా సేవలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఇస్తున్నామని చెప్పిన ఆయన.. ఆందోల్ ఎమ్మెల్యే బాబూ మోహన్‌కు, చెన్నూర్ నుంచి నల్లాల ఓదేలుకు మాత్రం టికెట్ ఇవ్వడం లేదని స్పష్టంచేశారు. టీఆర్ఎస్ అధినేత ప్రకటనతో ఆ పార్టీ నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరిలో ఆనందం వెల్లివిరుస్తోంది.
 
టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థులు జాబితా:
భద్రాచాలం-వెంకట్రావు
పినపాక-వెంకటేశ్వర్లు
అశ్వరావుపేట-తాటి వెంకటేశ్వర్లు
ఇల్లందు-కనకయ్య
కొత్తగూడెం-జలగం వెంకట్రావు
ఖమ్మం-పువ్వాడ అజేయ్ కుమార్
పాలేరు-తుమ్మల నాగేశ్వరరావు
వైరా-బానోతు మదన్‌లాల్
మధిర-లింగాల కమలరాజ్
సత్తుపల్లి-పిడమర్తి రవి
మహబూబాబాద్-బానోత్ శంకర్‌నాయక్
డోర్నకల్-డీఎస్.రెడ్యానాయక్
పరకాల-చల్లా ధర్మారెడ్డి
నర్సంపేట-పెద్ది సుదర్శన్‌రెడ్డి
వర్థన్నపేట-ఆరూరి రమేశ్
వరంగల్ వెస్ట్-వినయ్ భాస్కర్
భూపాలపల్లి-మధుసూధనాచారి
ములుగు-అజ్మీరా చాందూలాల్
జనగాం-ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
స్టేషన్‌ ఘన్‌పూర్-డాక్టర్. తాటికొండ రాజయ్య
పాలకుర్తి-ఎర్రబెల్లి దయాకర్‌రావు
నల్గొండ-కంచెర్ల భూపాల్‌రెడ్డి
మిర్యాలగూడ-ఎన్.భాస్కర్
నాగార్జునసాగర్-నోముల నర్సింహయ్య
దేవరకొండ-రమావత్ రవింద్రకుమార్
మునుగోడు-కాసు కుంటల ప్రభాకర్‌రెడ్డి
నకిరేకల్-వేముల వీరేశం
సూర్యాపేట-జగదీశ్‌రెడ్డి
తుంగతుర్తి-గ్యేదర్ కిషోర్‌కుమార్
ఆలేరు-గొంగెడి సునీత
భువనగిరి-శంకర్‌రెడ్డి
నిజామాబాద్ అర్బన్-బి.గణేష్
నిజామాబాద్ రూరల్-బాజిరెడ్డి గోవర్థన్
ఆర్మూర్-జీవన్‌రెడ్డి
బాల్కొండ-వేముల ప్రశాంత్ రెడ్డి
బోధన్-షకీల్ అహ్మద్
బాన్సువాడ-పోచారం శ్రీనివాస్‌రెడ్డి
కామారెడ్డి-గంపా గోవర్ధన్
జుక్కల్-హన్మంతు షిండే
ఎల్లారెడ్డి-ఏనుగు రవీందర్‌రెడ్డి