తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ కి రెండు రోజులు, న్యూఇయర్ కి ఒకరోజు సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలంగాణ విద్యా శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లాలో ఒక కార్యాక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన  ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. 


పేదల కోసం నిరంతరం శ్రమించే నాయకులలు సీఎం కేసీఆర్ కొనియాడారు. కేసీఆర్ ప్రభుత్వం పేదల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. అవన్నీ పేదల సంక్షేమం కోసం ఉద్దేశించినవని అన్నారు. గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పేదలను విస్మరించిందని మండిపడ్డారు.07