Dharmapuri News: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి వరదలు పోటెత్తడంతో జగిత్యాల జిల్లా ధర్మపురిలో జనజీవనం అస్తవ్యస్తమైన సంగతి తెలిసిందే. ఈ వరదల కారణంగా చాలా మంది తీవ్రంగా నష్టపోయారు. దీంతో నష్టపోయిన కుటుంబాలను ఆదుకునే ప్రయత్నంలో భాగంగా వుయ్ హెల్ప్ యూ అనే స్వచ్ఛంద సంస్థ వారికి అండగా నిలిచేందుకు ముందుకొచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3P2DgvH


Apple Link - https://apple.co/3df6gDq


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook