MLA Rajasingh: ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీ యాక్ట్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

Fri, 28 Oct 2022-3:51 pm,

MLA Rajasingh: ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీ యాక్ట్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. అనంతరం ఈ కేసును సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. ఇప్పటికే రాజాసింగ్ నమోదైన పీడీ యాక్ట్ ను అడ్వైజరీ బోర్డు సమర్థించింది. రాజాసింగ్ విజ్ఞప్తిని తిరస్కరించింది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link