Godhra riots case: గుజరాత్ అల్లర్ల కేసులో మోదీకి సుప్రీం క్లీన్ చిట్.. స్పందించిన అమిత్ షా

Sat, 25 Jun 2022-8:48 pm,

Godhra riots case: గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని నరేంద్ర మోదీకి సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంపై స్పందించిన అమిత్ షా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 2002 లో జరిగిన ఈ గోద్రా అల్లర్లపై అమిత్ షా తనదైన శైలిలో స్పందించారు. ఆనాటి ఆ దుర్ఘటన గురించి అమిత్ షా ఏమన్నారంటే..

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link