Bandi Sanjay: సైలెంట్ అయిన జేపీ మాజీ స్టేట్ చీఫ్ బండి సంజయ్

Tue, 18 Jul 2023-4:36 pm,

Bandi Sanjay: బీజేపీ మాజీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సైలెంట్ అయ్యారు. అధ్యక్ష పదవి పోవటంతో... పార్టీతో సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. హనుమకొండలో ప్రధాని నరేంద్ర మోడీ సభలో హల్ చెల్ చేసిన సంజయ్... ఆ తర్వాత పార్టీతో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈటల, కిషన్ రెడ్డితో సోషల్ మీడియాలో వార్... ఇద్దరు నేతలకు వ్యతిరేకంగా సంజయ్ కావాలనే ప్రచారం చేస్తున్నారన్న వార్తలు వినిపించాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link