Bihar Politics: మంత్రివర్గాన్ని విస్తరించనున్న ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్

Tue, 16 Aug 2022-6:19 pm,

Bihar Politics: బిహార్‌లో కొత్త  ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ మంత్రివర్గాన్ని విస్తరించారు​. ఈనెల 10న సీఎంగా నితీశ్​, ఉప ముఖ్యమంత్రిగా తేజస్వీ యాదవ్ మాత్రమే​ ప్రమాణ స్వీకారం చేయగా.. మంగళవారం మరో 30 మంది మంత్రివర్గంలో చేరారు. పట్నాలో ఉదయం 11:30 నిమిషాలకు మంత్రులతో గవర్నర్ ప్రమాణం చేయించారు. ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్​​కు మంత్రివర్గంలో చోటు దక్కింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link