Bonalu Festival 2022: లాల్‌దర్వాజాలో ఘనంగా బోనాలు.. బోనమెత్తిన వైఎస్ షర్మిల

Mon, 25 Jul 2022-5:07 pm,

Bonalu Festival 2022: హైదరాబాద్‌లో బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో అమ్మ వారిని దర్శించుకుని బోనాలు సమర్పిస్తున్నారు. గౌలీపుర మహంకాళీ అమ్మవారిని వైయస్‌ఆర్‌టీపీ చీఫ్‌ వైస్‌ షర్మిల పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు. ప్రతీ ఏడాది తాను అమ్మవారిని దర్శించుకుంటానని చెప్పారు. ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link