Telangana Floods: తెలంగాణ వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన...
Telangana Floods: తెలంగాణలో ఇటీవలి వర్షాలు, వరదలకు సుమారు రూ.1400 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలంగాణ ప్రభుత్వం అంచనా వేసింది. ముంపు ప్రాంతాల్లో నష్టాన్ని పరిశీలించేందుకు ఆరుగరు సభ్యుల కేంద్ర బృందం తెలంగాణలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో ఈ బృందం పర్యటిస్తోంది.