Ramayapatnam Port: రామాయపట్నం పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన...

Thu, 21 Jul 2022-4:05 pm,

Ramayapatnam Port: ఏపీలోని నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పోర్టు నిర్మాణ పైలాన్‌ను ఆవిష్కరించారు. రామాయపట్నం పోర్టుకు పునాది రాయి వేయడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని.. రామాయపట్నం పోర్టు ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు ఏర్పడుతాయని పేర్కొన్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link