CM Jagan: ఇవాళ నర్సీపట్నంలో సీఎం జగన్ పర్యటన.. వైద్య కళాశాలకు శంకుస్థాపన

Fri, 30 Dec 2022-3:10 pm,

CM Jagan: ఏపీ సీఎం జగన్ ఇవాళ అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అక్కడ ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. తాండవ-ఏలేరు కాలువల అనుసంధానికి శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం జరగనున్న బహిరంగ సభలో జగన్ ప్రసగించనున్నారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link