telangana news: రాష్ట్రంలో పార్టీలో చేరికలపై బీజేపీ అధిష్టానం దృష్టి..

Fri, 18 Nov 2022-5:50 pm,

telangana news: తెలంగాణలో రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి .. బీజేపీ పెద్దలను కలవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈటల, రాజగోపాలరెడ్డి..  ఎవరెవరిని కలిశారు ? మరి ఢిల్లీలో అసలేం జరుగుతోందన్న చర్చ ఇప్పుడు జోరందుకుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link