Farmers: ఢిల్లీలో మళ్లీ పోరు బాట పట్టిన రైతులు..!
Farmers: ఢిల్లీలో మరోమారు రైతులు ఆందోళనకు దిగారు. గతంలో సాగు చట్టాలకు వ్యతిరేకం పోరాడిన రైతులు..తాజాగా ఉద్యోగాలు కల్పించాలంటూ రోడెక్కారు. దేశంలో రోజురోజుకు నిరుద్యోగం పెరుగుతోందని..దీనికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. రైతు సంఘాల నాయకుల ఆందోళనతో ఢిల్లీలో ఉద్రిక్తత నెలకొంది.