UP Car Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అక్కడిక్కడే మృతి!

Thu, 27 Oct 2022-7:53 pm,

A serious road accident occurred in UP. A car on its way to Vindhyachal met with an accident. ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాగ్‌రాజ్‌లోని హండియా ప్రాంతంలో హైవేపై కారు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. మితిమీరిన వేగంతో కారు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టడంతో.. కారు నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడ్డ మరో ఐదుగురిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link