India Coronavirus Update: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు!

Tue, 13 Sep 2022-4:44 pm,

భారత దేశంలో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో (సోమవారం నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు) 4,369 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. మహమ్మారి బారిన పడి 20 మంది చనిపోయారు. ఒక్కరోజులో 5,178 మంది కొవిడ్ 19 నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.71 శాతంగా ఉండగా.. యాక్టివ్​ కేసులు 0.11 శాతంగా ఉంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link