INS-Vikrant: రక్షణ రంగంలో భారత్ మరో మైలురాయి..!
INS-Vikrant: రక్షణ రంగంలో భారత్ దూసుకెళ్లోంది. ఈక్రమంలోనే మరో మైలురాయిని అందుకుంది. భారత అమ్ములపొదిలోకి ఐఎన్ఎస్ విక్రాంత్ చేరింది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఐఎన్ఎస్ విక్రాంత్ను తయారు చేశారు. దీనిని ప్రధాని మోదీ జాతికి అంకితమిచ్చారు. అనంతరం అధికారికంగా నౌకాదళంలోకి చేరింది.