Kadapa: కడప జిల్లా రాజుపాలెంలో ఇదేం కర్మ కార్యక్రమం..

Wed, 18 Jan 2023-5:30 pm,

Kadapa: కడప జిల్లా బి.కోడూరు మండలంలోని రాజుపాలెంలో టీడీపీ ఇదేం కర్మ కార్యక్రమాన్ని చేపట్టింది. టిడిపి మండల అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ,  టీడీపీ తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి రమణ రెడ్డిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా బద్వేలు నియోజకవర్గ ఇంచార్జ్ రితేష్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఇంటికి తిరిగి కరపత్రాలు పంచుతూ జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. జగన్ ప్రభుత్వం ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఒక్క అవికాశం ఇస్తే ప్రజలకు విసుగు వచ్చే విధంగా జగన్ పరిపాలన సాగిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link