Kerala: ఆర్టీసీ బస్సును ఢీకొన్న టూరిస్ట్ బస్సు... 9 మంది మృత్యువాత..

Thu, 06 Oct 2022-12:28 pm,

Kerala Bus Accident: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల టూరిస్ట్ బస్సు కేరళ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 9 మంది మృత్యువాత పడగా.. 38 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో కొంత మంది విద్యార్థులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link