ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. మనీ లాండరింగ్ కేసులో నోటీసులు అందుకున్న రోహిత్ రెడ్డిని ఈడీ గంటలసేపు విచారించింది. ఈ కేసులో రెండోరోజు విచారణ చేయనుంది.
By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link