Morbi Cable Bridge Collapse: తీవ్ర విషాదాన్ని మిగిల్చిన కేబుల్ బ్రిడ్జి ప్రమాద ఘటన

Mon, 31 Oct 2022-10:07 pm,

Cable Bridge Collapse Tragedy: గుజరాత్‌లో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతుల సంఖ్య 137కి చేరినట్టు సమాచారం అందుతోంది. నదిలో పడిపోయిన వారిలో 177 మందిని సురక్షితంగా రక్షించారు. 19 మంది క్షతగాత్రులు గాయాలపాలై మోర్బి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link