Amarinder Singh: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్
ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ బరిలో దిగే అవకాశం ఉంది. ఈ మేరకు ఇప్పటికే నిర్ణయం జరిగిందని పంజాబ్ బీజేపీ సీనియర్ నేత హర్జిత్ సింగ్ గ్రెవాల్ తెలిపారు. అమరీందర్ తన పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నారని వెల్లడించారు.