Pawan Kalyan: ఈ సారి అసెంబ్లీలో అడుగుపెట్టి తీరుతా: జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Thu, 15 Jun 2023-10:17 am,

Pawan Kalyan Varahi Yatra: జనసేన శ్రేణులు ఎంతగానో ఎదురు చూస్తున్న వారాహి యాత్ర బుధవారం ప్రారంభమైనది. ఈ యాత్రలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి లో జనసేన పార్టీ మొదటి బహిరంగా సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో అధికార పార్టీపై పవన్‌ నిప్పులు చెరిగారు..ఉమ్మడిగా పోటీ చేసిన, ఎలా పోటీ చేసిన తప్పకుండా వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతాన్నారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link