NIA probe in PFI case: ఎన్‌ఐఏ దాడులకు నిరసనగా పీఎఫ్‌ఐ నేతల ధర్నా

Wed, 21 Sep 2022-1:04 am,

NIA probe in PFI case: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ కరాటే, యోగా వంటి విద్యలు నేర్పించడంతో పాటు సామాజిక కార్యక్రమాలు చేస్తుందని జిల్లా అధ్యక్షుడు జాకీర్‌ మౌలానా తెలిపారు. BJP, RSS కు వ్యతిరేకంగా గళం విప్పిన వారిపై కేంద్రం ఈడి, సీబీఐ,ఎన్ఐఏ చేత దాడులు చేయిస్తోందని ఆరోపించారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link