Vande Bharat Express PM Modi: వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభించిన ప్రధాని మోడీ!

Fri, 30 Sep 2022-9:13 pm,

PM Modi: రెండు రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ.. గాంధీనగర్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ 2ను ఇవాళ ప్రారంభించనున్నారు. సౌకర్యవంతమైన, మెరుగైన రైలు ప్రయాణ అనుభవంలో కొత్త శకానికి నాంది పలికే సెమీ-హై స్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్ర రాజధానులను కలుపుతూ గాంధీనగర్, ముంబైల మధ్య ఈ రైలు నడుస్తుంది.


 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link