PM Modi Tour: మూడు రోజుల పాటు ప్రధాని మోదీ పర్యటన..

Sun, 09 Oct 2022-5:20 pm,

PM Modi Tour: ప్రధాని మోదీ నేటి నుంచి మూడు రోజులపాటు గుజరాత్లో పర్యటించనున్నారు. మోహేసనాలోని మోతేరా నుంచి తన పర్యటనను ప్రారంభించనున్నారు. ఈ అంశంపై అధికారిక ప్రకటనను విడుదల చేయనుంది కేంద్ర ప్రభుత్వం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link